బీసీసీఐ కొత్త సెలెక్టర్ గా అజయ్ రాత్రా..
- September 03, 2024
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త సెలక్టర్ను నియమించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు కోచింగ్ బృందలో సభ్యుడైన అజయ్ రాత్రాను…. కొత్త సెలెక్టర్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యులలో ఒకరైన సలీల్ అంకోలా స్థానంలో అజయ్ నియమితులు కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమ్తో అజయ్ పని చేయనున్నాడు. ఐదుగురు సభ్యుల ప్యానెల్కు అజయ్ గురువారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







