బీసీసీఐ కొత్త సెలెక్టర్ గా అజయ్ రాత్రా..
- September 03, 2024
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త సెలక్టర్ను నియమించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు కోచింగ్ బృందలో సభ్యుడైన అజయ్ రాత్రాను…. కొత్త సెలెక్టర్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యులలో ఒకరైన సలీల్ అంకోలా స్థానంలో అజయ్ నియమితులు కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమ్తో అజయ్ పని చేయనున్నాడు. ఐదుగురు సభ్యుల ప్యానెల్కు అజయ్ గురువారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









