జులై 25 న 'జనతాగ్యారేజ్' ఆడియో..
- June 19, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జనతాగ్యారేజ్ చిత్ర యూనిట్ స్వీట్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జులై 25 న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్చితో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన సినిమాకే హైలెట్ అని చిత్ర యూనిట్ అంటోంది.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి జోడిగా సమంత, నిత్యామీనన్ లో యాక్ట్ చేస్తున్నారు. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 12 న జనతాగ్యారేజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









