జులై 25 న 'జనతాగ్యారేజ్' ఆడియో..
- June 19, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జనతాగ్యారేజ్ చిత్ర యూనిట్ స్వీట్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జులై 25 న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్చితో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన సినిమాకే హైలెట్ అని చిత్ర యూనిట్ అంటోంది.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి జోడిగా సమంత, నిత్యామీనన్ లో యాక్ట్ చేస్తున్నారు. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 12 న జనతాగ్యారేజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







