సోషల్ మీడియాలో బాలికపై వేధింపులు.. ఒకరు అరెస్ట్
- September 10, 2024
మస్కట్: అల్ దహీరా గవర్నరేట్లో సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా బాలికను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఈ యాప్ను ఉపయోగించి బాలిక నుంచి డబ్బు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. "సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినందుకు అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది" అని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. నిందితులపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!