17 మంది బైక్ రేసర్ల అరెస్ట్
- June 19, 2016
బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు రహదారులపై రాత్రి వేళల్లో బైక్ రేసులు జరిగాయి. రేసుల్లో పాల్గొన్న 17మందిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్రేసర్లకు పశ్చిమజోన్ ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... వారాంతపు సెలవుల్లో యువత బైక్ రేసింగ్లో పాల్గొంటున్నారు. సామాజిక వేదికల్లో గ్రూపులుగా ఏర్పడి రేసింగ్లు నిర్వహిస్తున్నారు.
బైక్ రేసుల్లో పట్టుబడిన వారి వాహనాల అనుమతులు రద్దు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









