17 మంది బైక్ రేసర్ల అరెస్ట్
- June 19, 2016
బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు రహదారులపై రాత్రి వేళల్లో బైక్ రేసులు జరిగాయి. రేసుల్లో పాల్గొన్న 17మందిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్రేసర్లకు పశ్చిమజోన్ ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... వారాంతపు సెలవుల్లో యువత బైక్ రేసింగ్లో పాల్గొంటున్నారు. సామాజిక వేదికల్లో గ్రూపులుగా ఏర్పడి రేసింగ్లు నిర్వహిస్తున్నారు.
బైక్ రేసుల్లో పట్టుబడిన వారి వాహనాల అనుమతులు రద్దు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







