తెరపైకి మరోకొత్త పార్టీ
- June 19, 2016
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. లోక్ సత్తా చీలికవర్గం నాయకులు మనరాజ్యం పేరుతో కొత్త పార్టీని స్ధాపించారు. మనరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఐ రామ్మూర్తి, పార్టీ సలహా సభ్యులుగా కఠారి శ్రీనివాసరావు, వర్మ వ్యవహరిస్తారు.సమాజంలో కులవివక్షను రూపుమాపేందుకే మనరాజ్యం పార్టీని పెట్టామని ఐ రామ్మూర్తి చెప్పారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







