తెరపైకి మరోకొత్త పార్టీ
- June 19, 2016
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. లోక్ సత్తా చీలికవర్గం నాయకులు మనరాజ్యం పేరుతో కొత్త పార్టీని స్ధాపించారు. మనరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఐ రామ్మూర్తి, పార్టీ సలహా సభ్యులుగా కఠారి శ్రీనివాసరావు, వర్మ వ్యవహరిస్తారు.సమాజంలో కులవివక్షను రూపుమాపేందుకే మనరాజ్యం పార్టీని పెట్టామని ఐ రామ్మూర్తి చెప్పారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







