ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- September 18, 2024
దోహా: ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 2024-2030 నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సురక్షితంగా స్వీకరించడంలో ఖతార్ను గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సైబర్స్పేస్పై నమ్మకాన్ని పెంపొందించడానికి అనేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రిస్క్ బేస్డ్ అప్రోచ్, రిజల్ట్స్ ఓరియెంటెడ్, వ్యక్తిగత మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సు, సమన్వయం, విలువలపై జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మార్గదర్శక సూత్రాలు ఆధారపడి ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సైబర్ సవాళ్లను పరిష్కరించడానికి రెండవ జాతీయ సైబర్ భద్రతా వ్యూహం రోడ్మ్యాప్గా పనిచేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







