ఏపీ కేబినెట్ భేటి ప్రారంభం..
- September 18, 2024
అమరావతి: ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటి ప్రారంభమైంది.ఈ మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
నూతన మద్యం పాలసీ, వాలంటీర్ వ్యవస్థ, ఆడబిడ్డ నిధి, బీసీ కార్పొరేషన్ కోసం నిధులు మంజూరు వంటి పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ భేటిలో మంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రివర్గం ముందు పలు శాఖలు కీలక నిర్ణయాలను ఉంచనున్నాయి. వాటిపై మంత్రివర్గం చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోనుంది.పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే సీఎం ప్రకటించిన వరద సాయానికి కూడా ఈ కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!
- బహ్రెయిన్ లో అషూరా ఆపరేషన్ సెంటర్ ప్రారంభం..!!









