ఏపీ కేబినెట్ భేటి ప్రారంభం..
- September 18, 2024
అమరావతి: ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటి ప్రారంభమైంది.ఈ మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
నూతన మద్యం పాలసీ, వాలంటీర్ వ్యవస్థ, ఆడబిడ్డ నిధి, బీసీ కార్పొరేషన్ కోసం నిధులు మంజూరు వంటి పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ భేటిలో మంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రివర్గం ముందు పలు శాఖలు కీలక నిర్ణయాలను ఉంచనున్నాయి. వాటిపై మంత్రివర్గం చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోనుంది.పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే సీఎం ప్రకటించిన వరద సాయానికి కూడా ఈ కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!