యూఏఈలో 1,818 ప్రైవేట్ కంపెనీలకు భారీ జరిమానాలు..!
- September 19, 2024
యూఏఈ: 2022 మధ్య నుండి 2024 సెప్టెంబరు 17 వరకు చట్టవిరుద్ధంగా పౌరులను నియమించడం ద్వారా ఎమిరేటైజేషన్ చట్టాలను ఉల్లంఘించిన 1,818 ప్రైవేట్ సంస్థలను మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (మోహ్రే) గుర్తించింది. ఈ కంపెనీలు 2,784 మంది పౌరులను చట్టవిరుద్ధంగా నియమించుకున్నాయని తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుండి Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని వెల్లడించింది. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తామన్నారు. 600590000 నంబర్ లేదా మంత్రిత్వ శాఖ యాప్, వెబ్సైట్ ద్వారా ఎమిరేటైజేషన్ నిర్ణయాలకు విరుద్ధంగా ఉండే కంపెనీల వివరాలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









