యూఏఈలో 1,818 ప్రైవేట్ కంపెనీలకు భారీ జరిమానాలు..!
- September 19, 2024
యూఏఈ: 2022 మధ్య నుండి 2024 సెప్టెంబరు 17 వరకు చట్టవిరుద్ధంగా పౌరులను నియమించడం ద్వారా ఎమిరేటైజేషన్ చట్టాలను ఉల్లంఘించిన 1,818 ప్రైవేట్ సంస్థలను మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (మోహ్రే) గుర్తించింది. ఈ కంపెనీలు 2,784 మంది పౌరులను చట్టవిరుద్ధంగా నియమించుకున్నాయని తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుండి Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని వెల్లడించింది. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తామన్నారు. 600590000 నంబర్ లేదా మంత్రిత్వ శాఖ యాప్, వెబ్సైట్ ద్వారా ఎమిరేటైజేషన్ నిర్ణయాలకు విరుద్ధంగా ఉండే కంపెనీల వివరాలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









