యూఏఈలో 1,818 ప్రైవేట్ కంపెనీలకు భారీ జరిమానాలు..!
- September 19, 2024
యూఏఈ: 2022 మధ్య నుండి 2024 సెప్టెంబరు 17 వరకు చట్టవిరుద్ధంగా పౌరులను నియమించడం ద్వారా ఎమిరేటైజేషన్ చట్టాలను ఉల్లంఘించిన 1,818 ప్రైవేట్ సంస్థలను మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (మోహ్రే) గుర్తించింది. ఈ కంపెనీలు 2,784 మంది పౌరులను చట్టవిరుద్ధంగా నియమించుకున్నాయని తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుండి Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని వెల్లడించింది. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తామన్నారు. 600590000 నంబర్ లేదా మంత్రిత్వ శాఖ యాప్, వెబ్సైట్ ద్వారా ఎమిరేటైజేషన్ నిర్ణయాలకు విరుద్ధంగా ఉండే కంపెనీల వివరాలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







