భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు..2 రోజులపాటు సస్పెండ్..!!
- September 20, 2024
కువైట్: టెక్నికల్ నిర్వహణ కారణంగా భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ రెండు రోజుల పాటు పనిచేయదని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ పోర్టల్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు సెప్టెంబర్ 20 సాయంత్రం 5.30 నుండి సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 3.30 వరకు నిలిచిపోతాయని పేర్కొంది. ఈ సమయంలో కువైట్లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లలో (ICACలు) తత్కాల్, PCC సహా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే, కాన్సులర్ వీసా సేవలు ICACలలో అందుబాటులో ఉంటాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







