భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు..2 రోజులపాటు సస్పెండ్..!!
- September 20, 2024
కువైట్: టెక్నికల్ నిర్వహణ కారణంగా భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ రెండు రోజుల పాటు పనిచేయదని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ పోర్టల్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు సెప్టెంబర్ 20 సాయంత్రం 5.30 నుండి సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 3.30 వరకు నిలిచిపోతాయని పేర్కొంది. ఈ సమయంలో కువైట్లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లలో (ICACలు) తత్కాల్, PCC సహా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే, కాన్సులర్ వీసా సేవలు ICACలలో అందుబాటులో ఉంటాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









