భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు..2 రోజులపాటు సస్పెండ్..!!
- September 20, 2024
కువైట్: టెక్నికల్ నిర్వహణ కారణంగా భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ రెండు రోజుల పాటు పనిచేయదని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ పోర్టల్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు సెప్టెంబర్ 20 సాయంత్రం 5.30 నుండి సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 3.30 వరకు నిలిచిపోతాయని పేర్కొంది. ఈ సమయంలో కువైట్లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లలో (ICACలు) తత్కాల్, PCC సహా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే, కాన్సులర్ వీసా సేవలు ICACలలో అందుబాటులో ఉంటాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









