భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు..2 రోజులపాటు సస్పెండ్..!!
- September 20, 2024
కువైట్: టెక్నికల్ నిర్వహణ కారణంగా భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ రెండు రోజుల పాటు పనిచేయదని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ పోర్టల్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు సెప్టెంబర్ 20 సాయంత్రం 5.30 నుండి సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 3.30 వరకు నిలిచిపోతాయని పేర్కొంది. ఈ సమయంలో కువైట్లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లలో (ICACలు) తత్కాల్, PCC సహా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే, కాన్సులర్ వీసా సేవలు ICACలలో అందుబాటులో ఉంటాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







