అరబ్ లీగ్ సమావేశం..గాజా, లెబనాన్ దాడులపై సౌదీ ఆందోళన..!!
- September 25, 2024
న్యూయార్క్: న్యూయార్క్లో అరబ్ లీగ్ కౌన్సిల్ సంప్రదింపుల మంత్రుల స్థాయి సమావేశంలో గాజా, లెబనాన్ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గాజా స్ట్రిప్లోని భద్రత, మానవతా పరిస్థితులు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల గురించి చర్చించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ కీలక సమావేశం జరిగింది. ఈ ప్రాంతంలో సైనిక తీవ్రతను అరికట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసేందుకు ఉమ్మడి అరబ్ సమన్వయం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆయా దేశాలకు చెందని ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







