అరబ్ లీగ్ సమావేశం..గాజా, లెబనాన్ దాడులపై సౌదీ ఆందోళన..!!
- September 25, 2024
న్యూయార్క్: న్యూయార్క్లో అరబ్ లీగ్ కౌన్సిల్ సంప్రదింపుల మంత్రుల స్థాయి సమావేశంలో గాజా, లెబనాన్ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గాజా స్ట్రిప్లోని భద్రత, మానవతా పరిస్థితులు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల గురించి చర్చించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ కీలక సమావేశం జరిగింది. ఈ ప్రాంతంలో సైనిక తీవ్రతను అరికట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసేందుకు ఉమ్మడి అరబ్ సమన్వయం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆయా దేశాలకు చెందని ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









