అరబ్ లీగ్ సమావేశం..గాజా, లెబనాన్ దాడులపై సౌదీ ఆందోళన..!!
- September 25, 2024
న్యూయార్క్: న్యూయార్క్లో అరబ్ లీగ్ కౌన్సిల్ సంప్రదింపుల మంత్రుల స్థాయి సమావేశంలో గాజా, లెబనాన్ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గాజా స్ట్రిప్లోని భద్రత, మానవతా పరిస్థితులు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల గురించి చర్చించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ కీలక సమావేశం జరిగింది. ఈ ప్రాంతంలో సైనిక తీవ్రతను అరికట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసేందుకు ఉమ్మడి అరబ్ సమన్వయం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆయా దేశాలకు చెందని ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









