ధోఫర్లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- September 27, 2024
మస్కట్:ధోఫర్ గవర్నరేట్లో వాతావరణ పరిస్థితులు, సునామీ ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కమిటీ జాతీయ ప్రచారాన్ని నిర్వహించనుంది. వచ్చే ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ప్రచారం జరగనుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ మరియు ఇతర ఈవెంట్ల ద్వారా ఈ ప్రచారం సాగనుంది. సమాచార మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, దోఫర్ గవర్నర్ కార్యాలయం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, యూత్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







