ధోఫర్లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- September 27, 2024
మస్కట్:ధోఫర్ గవర్నరేట్లో వాతావరణ పరిస్థితులు, సునామీ ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కమిటీ జాతీయ ప్రచారాన్ని నిర్వహించనుంది. వచ్చే ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ప్రచారం జరగనుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ మరియు ఇతర ఈవెంట్ల ద్వారా ఈ ప్రచారం సాగనుంది. సమాచార మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, దోఫర్ గవర్నర్ కార్యాలయం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, యూత్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









