ధోఫర్లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- September 27, 2024
మస్కట్:ధోఫర్ గవర్నరేట్లో వాతావరణ పరిస్థితులు, సునామీ ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కమిటీ జాతీయ ప్రచారాన్ని నిర్వహించనుంది. వచ్చే ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ప్రచారం జరగనుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ మరియు ఇతర ఈవెంట్ల ద్వారా ఈ ప్రచారం సాగనుంది. సమాచార మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, దోఫర్ గవర్నర్ కార్యాలయం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, యూత్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









