అక్టోబర్ 10న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్..!!
- October 08, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తుంది. అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12:30 నుండి భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ జరుగుతుందని అధికారులు తెలిపారు. భారతీయ పౌరులు ఎవరైనా, ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే, అదే రోజు 11:30 నుండి ప్రారంభమయ్యే భారత రాయబార కార్యాలయంలో జరిగే ఓపెస్ హౌస్ కు హాజరు కావడానికి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









