సౌదీలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు.. అక్టోబర్ 18తో ముగియనున్న గడువు..!!
- October 13, 2024
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 50 శాతం తగ్గింపు ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అక్టోబర్ 18 తో ముగుస్తుంది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ తగ్గింపు ఆఫర్ ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఏప్రిల్ 18 నుండి అమలులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 18కి ముందు జరిగిన అన్ని ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల చెల్లింపును సాదద్ ( SADAD), ఇఫా (Efaa) ప్లాట్ఫారమ్ ద్వారా చెల్లించాలని.. ఏదైనా అనుమానాస్పద లింక్లు, ఫోన్ కాల్లు , సేవను క్లెయిమ్ చేసే వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని డైరెక్టరేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









