సౌదీలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు.. అక్టోబర్ 18తో ముగియనున్న గడువు..!!
- October 13, 2024
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 50 శాతం తగ్గింపు ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అక్టోబర్ 18 తో ముగుస్తుంది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ తగ్గింపు ఆఫర్ ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఏప్రిల్ 18 నుండి అమలులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 18కి ముందు జరిగిన అన్ని ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల చెల్లింపును సాదద్ ( SADAD), ఇఫా (Efaa) ప్లాట్ఫారమ్ ద్వారా చెల్లించాలని.. ఏదైనా అనుమానాస్పద లింక్లు, ఫోన్ కాల్లు , సేవను క్లెయిమ్ చేసే వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని డైరెక్టరేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







