బహ్రెయిన్ లో కింగ్ఫిష్పై నిషేధం ఎత్తివేత..!!
- October 15, 2024
మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో కింగ్ ఫిష్ లేదా "చనాద్" కోసం చేపలు పట్టడంపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు సుప్రీం కౌన్సిల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ప్రకటించింది. ఆగస్టు 15న నిషేధం విధించారు. వాటి సంతానోత్పత్తి కాలం పూర్తయిన తర్వాత మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో కింగ్ఫిష్లను ప్రదర్శించడం, వ్యాపారం చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









