ఒమన్ ఫుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు.. OMR 45 మిలియన్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు..!!
- October 18, 2024
మస్కట్: నాల్గవ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ తన కార్యకలాపాలను విజయవంతంగా ముగించింది. OMR 45 మిలియన్ కంటే ఎక్కువ విలువైన వివిధ రంగాలలో 41 పెట్టుబడి ప్రాజెక్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ల ద్వారా 66 పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్ ఆహార భద్రతా రంగంలో ప్రాజెక్ట్లకు మద్దతు ఇవ్వడానికి, లాజిస్టిక్స్ సేవలను మెరుగుపరచడానికి "తారావత్" , "జాద్" ప్లాట్ఫారమ్లను ప్రారంభించేందుకు 24 ప్రారంభ కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ముగింపు వేడుకలో మత్స్య రంగంలో OMR 36.8 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన 14 పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ గవర్నరేట్లలో 13,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 177 ఒప్పందాలు వ్యవసాయ పెట్టుబడి ప్రాజెక్టుల కోసం కుదిరాయి. వీటి మొత్తం విలువ OMR 32.3 మిలియన్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







