యూఏఈ వెదర్ అప్డేట్.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. ఎల్లో అలెర్ట్ జారీ..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున 9.30 గంటల వరకు పొగమంచు పరిస్థితుల ఉంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లో తేమ స్థాయి గరిష్టంగా 90 శాతానికి, పర్వత ప్రాంతాలలో కనిష్టంగా 15 శాతానికి చేరుకుంటుందన్నారు. అదే సమయంలో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని పేర్కొంది. అబుదాబి, దుబాయ్లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలకు చేరుకుంటాయని.. పర్వత ప్రాంతాలలో 17°C కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









