యూఏఈ వెదర్ అప్డేట్.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. ఎల్లో అలెర్ట్ జారీ..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున 9.30 గంటల వరకు పొగమంచు పరిస్థితుల ఉంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లో తేమ స్థాయి గరిష్టంగా 90 శాతానికి, పర్వత ప్రాంతాలలో కనిష్టంగా 15 శాతానికి చేరుకుంటుందన్నారు. అదే సమయంలో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని పేర్కొంది. అబుదాబి, దుబాయ్లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలకు చేరుకుంటాయని.. పర్వత ప్రాంతాలలో 17°C కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







