యూఏఈ వెదర్ అప్డేట్.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. ఎల్లో అలెర్ట్ జారీ..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున 9.30 గంటల వరకు పొగమంచు పరిస్థితుల ఉంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లో తేమ స్థాయి గరిష్టంగా 90 శాతానికి, పర్వత ప్రాంతాలలో కనిష్టంగా 15 శాతానికి చేరుకుంటుందన్నారు. అదే సమయంలో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని పేర్కొంది. అబుదాబి, దుబాయ్లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలకు చేరుకుంటాయని.. పర్వత ప్రాంతాలలో 17°C కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!