ఈ నెల 24న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు..

- June 22, 2016 , by Maagulf
ఈ నెల 24న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు..

రంజాన్ సందర్భంగా ఈ నెల 24న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యే ఈ విందులో పాల్గొనాలని పలువురు ముస్లిం ప్రముఖులకు రాజ్‌భవన్ అధికారులు ఆహ్వానాలను పంపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com