ఒమన్-ఉక్రెయిన్ సంబంధాలు బలోపేతం..మస్కట్లో ఉక్రేనియన్ ఎంబసీ ప్రారంభం..!!
- October 24, 2024
మస్కట్: మస్కట్లో ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని..ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమక్షంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని విస్తరించడం వంటి ఫ్రేమ్వర్క్లో రాయబార కార్యాలయం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఒమన్ - ఉక్రెయిన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు పడ్డాయని ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు, అరబ్, ఇతర దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!