సాధారణ స్థితికి దుబాయ్ మెట్రో కార్యకలాపాలు..ఆర్టీఏ
- October 24, 2024
దుబాయ్: గురువారం ఉదయం రద్దీ సమయంలో సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ మెట్రో కార్యకలాపాలు "సాధారణ స్థితికి" చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. అంతకుముందు, ఉదయం 9.40 గంటలకు సెంటర్పాయింట్ స్టేషన్ వైపు.. ఈక్విటీ - మాక్స్ స్టేషన్ల మధ్య ప్రాంతంలో కొంత సర్వీస్ అంతరాయానికి RTA ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఆలస్యానికి 'సాంకేతిక సమస్యల' కారణమని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అనంతరం సమస్యను పరిష్కరించి మెట్రో సేవలను పునరుద్ధరించినట్టు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!