సాధారణ స్థితికి దుబాయ్ మెట్రో కార్యకలాపాలు..ఆర్టీఏ
- October 24, 2024
దుబాయ్: గురువారం ఉదయం రద్దీ సమయంలో సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ మెట్రో కార్యకలాపాలు "సాధారణ స్థితికి" చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. అంతకుముందు, ఉదయం 9.40 గంటలకు సెంటర్పాయింట్ స్టేషన్ వైపు.. ఈక్విటీ - మాక్స్ స్టేషన్ల మధ్య ప్రాంతంలో కొంత సర్వీస్ అంతరాయానికి RTA ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఆలస్యానికి 'సాంకేతిక సమస్యల' కారణమని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అనంతరం సమస్యను పరిష్కరించి మెట్రో సేవలను పునరుద్ధరించినట్టు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







