సాధారణ స్థితికి దుబాయ్ మెట్రో కార్యకలాపాలు..ఆర్టీఏ
- October 24, 2024
దుబాయ్: గురువారం ఉదయం రద్దీ సమయంలో సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ మెట్రో కార్యకలాపాలు "సాధారణ స్థితికి" చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. అంతకుముందు, ఉదయం 9.40 గంటలకు సెంటర్పాయింట్ స్టేషన్ వైపు.. ఈక్విటీ - మాక్స్ స్టేషన్ల మధ్య ప్రాంతంలో కొంత సర్వీస్ అంతరాయానికి RTA ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఆలస్యానికి 'సాంకేతిక సమస్యల' కారణమని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అనంతరం సమస్యను పరిష్కరించి మెట్రో సేవలను పునరుద్ధరించినట్టు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









