ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ పోటీ విజేతలను సత్కరించిన అల్ బతినా సౌత్ గవర్నర్
- October 24, 2024
అల్ రుస్తాక్: ఏడెస్ దోమలను నిర్మూలించే లక్ష్యంతో నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ ప్రచార పోటీలో విజేతలను అల్ బతినా సౌత్ గవర్నర్ ఎంగ్ మసూద్ బిన్ సైద్ అల్ హష్మీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్ బతిన కౌన్సిల్ సభ్యులు, అల్ బతినా సౌత్ గవర్నరేట్ విలాయత్ల వలీలు, మజ్లిస్ అష్షూరా సభ్యులు, మునిసిపల్ కౌన్సిల్స్ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ మరియు పౌర సంస్థల అధికారులు పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం ద్వారా, ఇంటి పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు ప్రజలలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది మరియు విజేతలకు ప్రశంసలు అందజేయడం జరిగింది. ఈ ప్రచారం కేవలం పోటీ మాత్రమే కాకుండా పర్యావరణ సంరక్షణ సంస్కృతిని నిర్మించే దిశగా అడుగులు వేసిందనీ అల్ బతిన గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







