ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ పోటీ విజేతలను సత్కరించిన అల్ బతినా సౌత్ గవర్నర్
- October 24, 2024
అల్ రుస్తాక్: ఏడెస్ దోమలను నిర్మూలించే లక్ష్యంతో నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ ప్రచార పోటీలో విజేతలను అల్ బతినా సౌత్ గవర్నర్ ఎంగ్ మసూద్ బిన్ సైద్ అల్ హష్మీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్ బతిన కౌన్సిల్ సభ్యులు, అల్ బతినా సౌత్ గవర్నరేట్ విలాయత్ల వలీలు, మజ్లిస్ అష్షూరా సభ్యులు, మునిసిపల్ కౌన్సిల్స్ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ మరియు పౌర సంస్థల అధికారులు పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం ద్వారా, ఇంటి పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు ప్రజలలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది మరియు విజేతలకు ప్రశంసలు అందజేయడం జరిగింది. ఈ ప్రచారం కేవలం పోటీ మాత్రమే కాకుండా పర్యావరణ సంరక్షణ సంస్కృతిని నిర్మించే దిశగా అడుగులు వేసిందనీ అల్ బతిన గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









