ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..యూఏఈ తీవ్ర ఆందోళన..!!
- October 27, 2024
యూఏఈ: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని యూఏఈ ఖండించింది. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) ఒక ప్రకటనలో కోరింది. ఘర్షణలు తీవ్రతరం కాకుండా దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్పై టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇరాన్లోని సైనిక కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్లలోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొందని ఇరాన్ తెలిపింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!