ఉబ్జెకిస్థాన్‌ లో చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ

- June 23, 2016 , by Maagulf
ఉబ్జెకిస్థాన్‌ లో  చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ

ఉబ్జెకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి మద్దతు, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com