బహ్రెయిన్ లో అథారిటీ తనిఖీలు.. 208 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- October 29, 2024
మనామా: అక్టోబర్ 20 నుండి 26 వరకు 1,523 తనిఖీలు చేసినట్టు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. కార్మిక నిబంధనలను ఉల్లంఘించిన 62 మంది కార్మికులను నిర్బంధించినట్టు, 208 మందిని విచారణ అనంతరం బహిష్కరించినట్టు వెల్లడించింది. బహ్రెయిన్ లో లేబర్ మార్కెట్, రెసిడెన్సీని నియంత్రించే చట్టాలను పరిరక్షించేందుకు LMRA తనిఖీలు చేపడుతోంది. అన్ని గవర్నరేట్లలో 1,491 వ్యాపార సముదాయాలలో 32 జాయింట్ ఇన్స్పెక్షన్ లు నిర్వహించినట్లు LMRA తెలిపింది. ఇందులో క్యాపిటల్ గవర్నరేట్లో 17, ముహరక్ గవర్నరేట్లో 3, ఉత్తర గవర్నరేట్లో 6, సదరన్ గవర్నరేట్లో 6 తనిఖీ క్యాంపెయిన్ లు ఉన్నట్లు పేర్కొంది. కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని నిసితులందరికీ సూచించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







