కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు..పురోగతిని సమీక్షించిన పబ్లిక్ వర్క్స్ మినిస్టర్..!!
- November 02, 2024
కువైట్: కొత్త విమానాశ్రయ ప్రాజెక్ట్లో తాజా పరిణామాలను పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నౌరా మహ్మద్ అల్-మిషాన్ సమీక్షించారు. నిర్ణీత గడువులోగా ఆమోదించబడిన నాణ్యత ప్రమాణాలతో అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్ట్ టైమ్లైన్ను ప్రభావితం చేసే ఏవైనా పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ T2 అనేది "న్యూ కువైట్ 2035" విజన్కు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించే ప్రాంతీయ, ప్రపంచ ఆర్థిక వాణిజ్య కేంద్రంగా దేశాన్ని మార్చడానికి ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టులలో ఒకటని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







