దుబాయ్ లోని హోటల్లో అగ్నిప్రమాదం. .ఇద్దరు మృతి..!!
- November 02, 2024
యూఏఈ: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన ఆరు నిమిషాల్లోనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని తెలిపారు. మృతులు ఊపిరి ఆడక మరణించారని తెలిపారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







