దుబాయ్ లోని హోటల్లో అగ్నిప్రమాదం. .ఇద్దరు మృతి..!!
- November 02, 2024
యూఏఈ: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన ఆరు నిమిషాల్లోనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని తెలిపారు. మృతులు ఊపిరి ఆడక మరణించారని తెలిపారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









