దుబాయ్ లోని హోటల్లో అగ్నిప్రమాదం. .ఇద్దరు మృతి..!!
- November 02, 2024
యూఏఈ: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన ఆరు నిమిషాల్లోనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని తెలిపారు. మృతులు ఊపిరి ఆడక మరణించారని తెలిపారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







