దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- November 04, 2024
యూఏఈ: యూఏఈలోని పాఠశాలలు దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)తో కలిసి ఈ నెలలో ప్రాథమిక విద్యార్థులకు ఉచిత టీకాలు వేయనున్నారు. మీజిల్స్ టీకా కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ జాతీయ మీజిల్స్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఒకటి నుండి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు MMR (తట్టు, రుబెల్లా, గవదబిళ్ళ) టీకా ఒక డోసు మోతాదును అందుకుంటారు. విద్యార్థులందరికీ టీకా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. యూఏఈలో MMR వ్యాక్సిన్ సాధారణంగా 12 నెలలకు, మళ్లీ 18 నెలలకు ఇస్తారు. దీంతోపాటు అదనపు బూస్టర్ షాట్ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







