దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- November 04, 2024
యూఏఈ: యూఏఈలోని పాఠశాలలు దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)తో కలిసి ఈ నెలలో ప్రాథమిక విద్యార్థులకు ఉచిత టీకాలు వేయనున్నారు. మీజిల్స్ టీకా కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ జాతీయ మీజిల్స్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఒకటి నుండి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు MMR (తట్టు, రుబెల్లా, గవదబిళ్ళ) టీకా ఒక డోసు మోతాదును అందుకుంటారు. విద్యార్థులందరికీ టీకా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. యూఏఈలో MMR వ్యాక్సిన్ సాధారణంగా 12 నెలలకు, మళ్లీ 18 నెలలకు ఇస్తారు. దీంతోపాటు అదనపు బూస్టర్ షాట్ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల