వరుణ్ తేజ్ 'కంచె' వీడింది

- July 07, 2015 , by Maagulf
వరుణ్ తేజ్ 'కంచె' వీడింది

మెగా హీరో వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'కంచె'..వరుణ్ తేజ్ సరసన మోడల్ ప్రగ్య జైస్వాల్ నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత. నేటి తో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది..ఈ చిత్ర కథ విషయానికి వస్తే..పిరియాడికల్ డ్రామాగా , రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట, వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నాడు. మొదటి చిత్రం అంతగా అలరించాకపోయిన ఈ చిత్రం మాత్రం అబిమానులను బాగా అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నాడు వరుణ్ . అలాగే క్రిష్ కూడా కృష్ణం వందే జగద్గురుం ఫ్లాప్ తర్వాత ఎంతో కసి తో ఈ సినిమాని తెరకెక్కించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com