వరుణ్ తేజ్ 'కంచె' వీడింది
- July 07, 2015
మెగా హీరో వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'కంచె'..వరుణ్ తేజ్ సరసన మోడల్ ప్రగ్య జైస్వాల్ నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత. నేటి తో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది..ఈ చిత్ర కథ విషయానికి వస్తే..పిరియాడికల్ డ్రామాగా , రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట, వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నాడు. మొదటి చిత్రం అంతగా అలరించాకపోయిన ఈ చిత్రం మాత్రం అబిమానులను బాగా అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నాడు వరుణ్ . అలాగే క్రిష్ కూడా కృష్ణం వందే జగద్గురుం ఫ్లాప్ తర్వాత ఎంతో కసి తో ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









