11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా
- June 24, 2016
రంజాన్ సందర్భంగా రూ.51కోట్లతో 11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫాను సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. గురువారం మంత్రి పల్లె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం గుంటూరులో ముస్లిమ్ ప్రముఖులకు ఇఫ్తార్ విందు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 2,500మంది ఇమామ్లకు నెలకు రూ.5వేల వేతనం, మౌజమ్లకు రూ.3వేల వేతనం ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









