బాషర్ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవాస విద్యార్థుల సంఖ్య..!!
- November 06, 2024
మస్కట్: బాషర్లోని పేరెంట్స్ కౌన్సిల్ 2024/2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. అహ్మద్ బిన్ హిలాల్ అల్ బుసైది, బౌషర్ వలీ పేరెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కౌన్సిల్, కమిటీల ప్రణాళికలపై చర్చించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించడానికి వేడుకల సన్నాహాలపై సమీక్షించారు. బాషర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న ప్రవాస విద్యార్థులలో గణనీయమైన పెరుగుదలపై కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









