బాషర్ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవాస విద్యార్థుల సంఖ్య..!!
- November 06, 2024
మస్కట్: బాషర్లోని పేరెంట్స్ కౌన్సిల్ 2024/2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. అహ్మద్ బిన్ హిలాల్ అల్ బుసైది, బౌషర్ వలీ పేరెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కౌన్సిల్, కమిటీల ప్రణాళికలపై చర్చించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించడానికి వేడుకల సన్నాహాలపై సమీక్షించారు. బాషర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న ప్రవాస విద్యార్థులలో గణనీయమైన పెరుగుదలపై కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







