బాషర్ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవాస విద్యార్థుల సంఖ్య..!!
- November 06, 2024
మస్కట్: బాషర్లోని పేరెంట్స్ కౌన్సిల్ 2024/2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. అహ్మద్ బిన్ హిలాల్ అల్ బుసైది, బౌషర్ వలీ పేరెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కౌన్సిల్, కమిటీల ప్రణాళికలపై చర్చించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించడానికి వేడుకల సన్నాహాలపై సమీక్షించారు. బాషర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న ప్రవాస విద్యార్థులలో గణనీయమైన పెరుగుదలపై కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







