తిరుమలలో డంపింగ్ యార్డును పరిశీలించిన టీటీడీ చైర్మన్

- November 07, 2024 , by Maagulf
తిరుమలలో డంపింగ్ యార్డును పరిశీలించిన టీటీడీ చైర్మన్

తిరుమల: తిరుమలలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు పరిశీలించారు.

చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త విభజన, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com