నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- November 09, 2024
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్ లైన్, గ్రీన్ లైన్ మెట్రో సమయాలను నవంబర్ 10 వరకు పొడించారు. తెల్లవారుజామున 3.00 నుండి ఉదయం 12 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్ రైడ్లో పాల్గొనే వ్యక్తుల కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు తెలిపారు. దుబాయ్ రైడ్ లో భాగంగా అతిపెద్ద కమ్యూనిటీ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్ రైడ్ మార్గాలు ఉదయం 5 గంటలకు ప్రజలకు ఓపెన్ గా ఉంటాయి. సైక్లిస్టులు తమ ప్రయాణాన్ని ఉదయం 6.15 గంటలకు ప్రారంభించి ఉదయం 8 గంటలకు ముగిస్తారు. బైక్-షేరింగ్ కంపెనీ కరీమ్ ఈవెంట్లో పాల్గొనే నివాసితులు, పర్యాటకులకు ఉచితంగా బైకులను అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







