నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- November 09, 2024
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్ లైన్, గ్రీన్ లైన్ మెట్రో సమయాలను నవంబర్ 10 వరకు పొడించారు. తెల్లవారుజామున 3.00 నుండి ఉదయం 12 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్ రైడ్లో పాల్గొనే వ్యక్తుల కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు తెలిపారు. దుబాయ్ రైడ్ లో భాగంగా అతిపెద్ద కమ్యూనిటీ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్ రైడ్ మార్గాలు ఉదయం 5 గంటలకు ప్రజలకు ఓపెన్ గా ఉంటాయి. సైక్లిస్టులు తమ ప్రయాణాన్ని ఉదయం 6.15 గంటలకు ప్రారంభించి ఉదయం 8 గంటలకు ముగిస్తారు. బైక్-షేరింగ్ కంపెనీ కరీమ్ ఈవెంట్లో పాల్గొనే నివాసితులు, పర్యాటకులకు ఉచితంగా బైకులను అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







