నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- November 09, 2024
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్ లైన్, గ్రీన్ లైన్ మెట్రో సమయాలను నవంబర్ 10 వరకు పొడించారు. తెల్లవారుజామున 3.00 నుండి ఉదయం 12 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్ రైడ్లో పాల్గొనే వ్యక్తుల కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు తెలిపారు. దుబాయ్ రైడ్ లో భాగంగా అతిపెద్ద కమ్యూనిటీ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్ రైడ్ మార్గాలు ఉదయం 5 గంటలకు ప్రజలకు ఓపెన్ గా ఉంటాయి. సైక్లిస్టులు తమ ప్రయాణాన్ని ఉదయం 6.15 గంటలకు ప్రారంభించి ఉదయం 8 గంటలకు ముగిస్తారు. బైక్-షేరింగ్ కంపెనీ కరీమ్ ఈవెంట్లో పాల్గొనే నివాసితులు, పర్యాటకులకు ఉచితంగా బైకులను అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









