షార్జా ఎడారిలో మోటర్బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- November 09, 2024
యూఏఈ: షార్జా ఎడారి మధ్యలో మోటార్ సైకిల్ బోల్తా పడి, గాయపడ్డ వ్యక్తిని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సహకారంతో షార్జా పోలీసులు రక్షించారు. సెంట్రల్ రీజియన్లోని అల్-మాడమ్ నగరంలోని రిఫాదా ఎడారిలో మధ్యాహ్నం 12:28 గంటలకు ప్రమాదం జరిగిందని షార్జా పోలీసుల సెంట్రల్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించింది. నేషనల్ గార్డ్ తన రెస్క్యూ ఎయిర్క్రాఫ్ట్ తో ప్రత్యేక టీమక గాయపడిన వ్యక్తిని అల్-జీద్ ఆసుపత్రికి తరలించారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఎడారులలో కార్యకలాపాలను కొనసాగించేటప్పుడు మోటార్సైకిల్దారులు నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







