షార్జా ఎడారిలో మోటర్బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- November 09, 2024
యూఏఈ: షార్జా ఎడారి మధ్యలో మోటార్ సైకిల్ బోల్తా పడి, గాయపడ్డ వ్యక్తిని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సహకారంతో షార్జా పోలీసులు రక్షించారు. సెంట్రల్ రీజియన్లోని అల్-మాడమ్ నగరంలోని రిఫాదా ఎడారిలో మధ్యాహ్నం 12:28 గంటలకు ప్రమాదం జరిగిందని షార్జా పోలీసుల సెంట్రల్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించింది. నేషనల్ గార్డ్ తన రెస్క్యూ ఎయిర్క్రాఫ్ట్ తో ప్రత్యేక టీమక గాయపడిన వ్యక్తిని అల్-జీద్ ఆసుపత్రికి తరలించారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఎడారులలో కార్యకలాపాలను కొనసాగించేటప్పుడు మోటార్సైకిల్దారులు నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









