పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- November 09, 2024
పాకిస్తాన్: పాకిస్థాన్ లో నేటి ఉదయం ఒక రైల్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 20మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో 60మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో బోగీలతో పాటు ప్లాట్ ఫాం పై కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులున్నారు. పేలుడు తీవ్రతతో భారీగా మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!