పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- November 09, 2024
పాకిస్తాన్: పాకిస్థాన్ లో నేటి ఉదయం ఒక రైల్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 20మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో 60మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో బోగీలతో పాటు ప్లాట్ ఫాం పై కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులున్నారు. పేలుడు తీవ్రతతో భారీగా మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







