పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- November 09, 2024
పాకిస్తాన్: పాకిస్థాన్ లో నేటి ఉదయం ఒక రైల్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 20మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో 60మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో బోగీలతో పాటు ప్లాట్ ఫాం పై కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులున్నారు. పేలుడు తీవ్రతతో భారీగా మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









