పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- November 09, 2024
పాకిస్తాన్: పాకిస్థాన్ లో నేటి ఉదయం ఒక రైల్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 20మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో 60మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో బోగీలతో పాటు ప్లాట్ ఫాం పై కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులున్నారు. పేలుడు తీవ్రతతో భారీగా మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









