రహమాన్ మ్యూజిక్..కోహ్లీ పాట
- June 24, 2016
మైదానంలో తనదైన స్పీడుతో దూసుకెళ్లే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సింగర్ అవతారమెత్తారు. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ కోసం ఆంథమ్ సాంగ్ ను విరాట్ కోహ్లీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహహాన్ సంగీత సారథ్యంలో స్వయంగా ఆలపించారు. చెన్నైలోని ఏఆర్ రహమాన్ స్టూడియోలో తాను పాట పాడుతున్న ఫొటోను ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు కోహ్లీ. ఏఆర్ రెహమాన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఆంథమ్ సాంగ్కు నా గొంతు ఇవ్వడం గొప్ప, అరుదైన అవకాశంగా భావిస్తున్నానంటూ కోహ్లీ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. కోహ్లీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







