రహమాన్ మ్యూజిక్..కోహ్లీ పాట
- June 24, 2016
మైదానంలో తనదైన స్పీడుతో దూసుకెళ్లే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సింగర్ అవతారమెత్తారు. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ కోసం ఆంథమ్ సాంగ్ ను విరాట్ కోహ్లీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహహాన్ సంగీత సారథ్యంలో స్వయంగా ఆలపించారు. చెన్నైలోని ఏఆర్ రహమాన్ స్టూడియోలో తాను పాట పాడుతున్న ఫొటోను ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు కోహ్లీ. ఏఆర్ రెహమాన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఆంథమ్ సాంగ్కు నా గొంతు ఇవ్వడం గొప్ప, అరుదైన అవకాశంగా భావిస్తున్నానంటూ కోహ్లీ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. కోహ్లీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









