పొద్దు తిరుగుడు పువ్వు హల్వా
- June 24, 2016
కావలసిన పదార్థాలు: పొద్దు తిరుగుడు విత్తనాలు - 200 గ్రా, పాలు - 100 మి.లీ, పంచదార - 100 గ్రా, యాలకుల పొడి - 5 గ్రా, కుంకుమ పువ్వు - 1 గ్రా, సిల్వర్ ఫాయిల్స్ - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం
పొద్దుతిరుగుడు విత్తనాల్ని రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. పంచదారను నీళ్లలో కలిపి సిరప్లా తయారుచేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో నేతిని వేసి కొద్దిగా వేడి చేసి, పొద్దుతిరుగుడు పేస్ట్ని వేసి సన్నని సెగపై 10 నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార సిరప్ని వేసి 5 నిమిషాల వరకూ బాగా కలతిప్పాలి. దించేముందు యాలకుల పొడిని, 10 మిల్లీ లీటర్ల నీటిలో కలిపిన కుంకుమపువ్వును వేయాలి. స్విలర్ ఫాయిల్స్తో అలంకరించి తినండి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









