షార్జాలో వాహనం బోల్తా.. నలుగురిని రక్షించిన పోలీసులు..!!
- November 16, 2024
యూఏఈ: షార్జాలోని అల్ బతేహ్లోని వాడి కర్హాలోని ఇసుక ప్రాంతంలో వాహనం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురు పౌరులను షార్జా పోలీసులు రక్షించారని నేషనల్ గార్డ్ నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని హెలికాప్టర్ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఆఫ్ నేషనల్ గార్డ్ షేర్ చేసింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









