షార్జాలో వాహనం బోల్తా.. నలుగురిని రక్షించిన పోలీసులు..!!
- November 16, 2024
యూఏఈ: షార్జాలోని అల్ బతేహ్లోని వాడి కర్హాలోని ఇసుక ప్రాంతంలో వాహనం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురు పౌరులను షార్జా పోలీసులు రక్షించారని నేషనల్ గార్డ్ నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని హెలికాప్టర్ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఆఫ్ నేషనల్ గార్డ్ షేర్ చేసింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







