షార్జాలో వాహనం బోల్తా.. నలుగురిని రక్షించిన పోలీసులు..!!
- November 16, 2024
యూఏఈ: షార్జాలోని అల్ బతేహ్లోని వాడి కర్హాలోని ఇసుక ప్రాంతంలో వాహనం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురు పౌరులను షార్జా పోలీసులు రక్షించారని నేషనల్ గార్డ్ నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని హెలికాప్టర్ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఆఫ్ నేషనల్ గార్డ్ షేర్ చేసింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









