షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో మెరిసిన భారతీయ స్టూడెంట్స్..!!
- November 18, 2024
కువైట్ః కువైట్ లో ఉంటున్న భారతీయ విద్యార్థులు రీమా, రీయా.. తాము రచించిన పుస్తకాలను నవంబర్ 13వ ప్రసిద్ధ షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఇద్దరు సోదరీమణులు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) అమ్మన్ బ్రాంచ్ విద్యార్థులు. రీమా జాఫర్ 9వ తరగతి, ఆమె సోదరి రీయా జాఫర్ 6వ తరగతి చదువుతున్నారు. చిన్న వయస్సులోనే చిన్నారులు కవితలు, సృజనాత్మక ఆలోచనలతో పాఠకులను ఆకట్టుకుంటున్నారు. రీమా, రీయా కేరళలోని కన్నూర్కు చెందిన డాక్టర్ జాఫరాలి పరోల్స, హమ్జాకుట్టి సంతానం.
రీమా , రీయా కువైట్ నేషనల్ టీవీలో హోస్ట్లు, అక్కడ వారు తమ ప్రేక్షకులకు అనేక రకాల పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. వారి కార్యక్రమం ఇప్పటివరకు 120 ఎపిసోడ్లకు పైగా విజయవంతంగా ప్రసారం చేయబడింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







