ఇండియన్ టూరిస్ట్ మృతి: ఆందోళనలో కుటుంబం
- June 25, 2016
ఓ భారతీయ టూరిస్ట్ దుబాయ్లో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి ట్రావెల్ వీసా కూడా లేకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స కోసం 197,000 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంది. దంటో 35,000 దిర్హామ్లు వారు చెల్లించగలిగారు. ఆసుపత్రి ఇచ్చిన డిస్కౌంట్ తర్వాత ఇంకా 126,00 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి సహాయం కోరుతున్నారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా, అతనికి చికిత్స అందించిన వైద్యులు అక్యూట్ నిమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కుడివైపు లంగ్ పూర్తిగా పనిచేయకపోవడంతో ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు, ఈ పరిస్థితి నుంచి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నపాటి ఆదాయంతో బతుకులీడ్చుతున్న తమకు రాకూడని కష్టం వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







