ఖతార్ జాతీయులకు యూఎస్ వీసా రహిత ప్రయాణం.. ESTA ప్రారంభం..!!
- November 22, 2024
దోహా: ఖతార్లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI).. యూఎస్ సమన్వయంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA)ని నవంబర్ 22నుండి ప్రారంభం కానుంది. ఈ సిస్టమ్ వీసా మినహాయింపు కార్యక్రమం (VWP) కింద యునైటెడ్ స్టేట్స్కు వెళ్లేందుకు ఖతారీ పౌరులను అనుమతిస్తుంది. యూఎస్ ను సందర్శించడానికి వీసా లేకుండ 90 రోజుల వరకు ఉండేందుకు అనుమతియ్యానున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ ప్రకటించింది. " ఖతార్ పౌరులు అధికారిక ESTA వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రయాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రయాణ తేదీకి కనీసం 72 గంటల ముందు అవసరమైన ఫారమ్ పూర్తి చేయాలి. వీసా మినహాయింపు ప్రోగ్రామ్ కింద అవసరమైన ప్రయాణ, గుర్తింపు పత్రాలను సమర్పించాలి.’’ అని వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







