ఒమన్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..
- November 22, 2024
మస్కట్: ఒకేసారి అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర నిర్వహణ కేంద్రం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్కు ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల బృందాన్ని ఇబ్రా ఆసుపత్రికి అందినట్లు నివేదికలు అందాయి.
క్లిష్టమైన కేసులను అవసరమైనప్పుడు నిజ్వా, సుర్, ఖవ్లా,యూనివర్సిటీ మెడికల్ సిటీ వంటి సమీపంలోని ఆసుపత్రులకు బదిలీ చేస్తారని, డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







