సీత్ర సమీపంలో పడవ ప్రమాదం.. ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి..!!
- November 22, 2024
మనామా: సీత్ర సమీపంలో పడవ ప్రమాదంలో ఓ వ్యక్తి ఆదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం పడవ ఢీకొనడంతో సీత్ర సమీపంలో అదృశ్యమైన 26 ఏళ్ల ఇసా అలీ కోసం రెస్క్యూ టీమ్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో అతడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అల్వార్ఫ్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి చేపల వేటకు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నేతృత్వంలో డైవర్లు, సివిల్ పెట్రోలింగ్, స్థానిక మత్స్యకారుల మద్దతుతో రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







