చంద్రబాబునాయుడు హాంకాంగ్కు చేరుకున్నారు..
- June 25, 2016
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాంకాంగ్కు చేరుకున్నారు. సాయంత్రం 4:35కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హాంకాంగ్ వెళ్లారు. అలాగే రాత్రి రాత్రి 7:30 నుంచి 10గంటల వరకు వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే శ్రీలంక వాణిజ్య మంత్రి సమర విక్రమతో కూడా బాబు భేటీ కానున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్తో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
ఇక రేపు మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్తో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ వేదికగా జరిగే సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. అంతేగాక షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అంశంపై కూడా ఆయన ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే 'షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్' చర్చాగోష్ఠిలో చంద్రబాబు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







