బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవల సమయాలు పొడిగింపు..!!
- November 26, 2024
మనామా: ఇకపై ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఉదయం, సాయంత్రం షిఫ్టులు రెండింటినీ అమలు చేయాలని, ఇందుకుగాను ప్రభుత్వ సేవల సమయాలను పొడిగించాలని ఎంపీ జలాల్ కాజిమ్ ప్రతినిధుల కౌన్సిల్ లో ప్రతిపాదన సమర్పించారు. సేవా నాణ్యతను మెరుగుపరచడం, బహ్రెయిన్ పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని పేర్కొన్నారు. అనేక మంత్రిత్వ శాఖల ప్రస్తుత మార్నింగ్ మాత్రమే ఆపరేటింగ్ వేళలను పాటిస్తున్నారని, ఇది పెద్ద సంఖ్యలో ఉన్న లబ్దిదారులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయని MP కాజిమ్ వివరించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









