బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవల సమయాలు పొడిగింపు..!!
- November 26, 2024
మనామా: ఇకపై ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఉదయం, సాయంత్రం షిఫ్టులు రెండింటినీ అమలు చేయాలని, ఇందుకుగాను ప్రభుత్వ సేవల సమయాలను పొడిగించాలని ఎంపీ జలాల్ కాజిమ్ ప్రతినిధుల కౌన్సిల్ లో ప్రతిపాదన సమర్పించారు. సేవా నాణ్యతను మెరుగుపరచడం, బహ్రెయిన్ పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని పేర్కొన్నారు. అనేక మంత్రిత్వ శాఖల ప్రస్తుత మార్నింగ్ మాత్రమే ఆపరేటింగ్ వేళలను పాటిస్తున్నారని, ఇది పెద్ద సంఖ్యలో ఉన్న లబ్దిదారులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయని MP కాజిమ్ వివరించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







