బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవల సమయాలు పొడిగింపు..!!
- November 26, 2024
మనామా: ఇకపై ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఉదయం, సాయంత్రం షిఫ్టులు రెండింటినీ అమలు చేయాలని, ఇందుకుగాను ప్రభుత్వ సేవల సమయాలను పొడిగించాలని ఎంపీ జలాల్ కాజిమ్ ప్రతినిధుల కౌన్సిల్ లో ప్రతిపాదన సమర్పించారు. సేవా నాణ్యతను మెరుగుపరచడం, బహ్రెయిన్ పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని పేర్కొన్నారు. అనేక మంత్రిత్వ శాఖల ప్రస్తుత మార్నింగ్ మాత్రమే ఆపరేటింగ్ వేళలను పాటిస్తున్నారని, ఇది పెద్ద సంఖ్యలో ఉన్న లబ్దిదారులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయని MP కాజిమ్ వివరించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







