కన్నడ నటి సరోజమ్మ మృతి..
- June 25, 2016
ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రద్వారా ప్రముఖ నటిగా పేరొందిన సరోజమ్మ గుండెపోటుతో మృతి చెందారు. కమలానగర్లో నివసిస్తున్న ఆమె అస్వస్థతకు గురికాగా ఓ ప్రై వేటు ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స ఫలించక సరోజమ్మ మృతి చెందారు. ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నటుడు దర్శన హీరోగా నటించిన 'కిట్టీ' చిత్రంలో విలన్ పాత్రలోనూ పేరొందారు. పలు కన్నడ సినిమాలలో ఆమె నటించారు. మారిముత్తు సరోజమ్మ మృతి పట్ల శాండల్వుడ్ తారలు, దర్శక నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. కమలానగర్లోని ఆమె నివాసం వద్దకు వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







