కన్నడ నటి సరోజమ్మ మృతి..
- June 25, 2016
ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రద్వారా ప్రముఖ నటిగా పేరొందిన సరోజమ్మ గుండెపోటుతో మృతి చెందారు. కమలానగర్లో నివసిస్తున్న ఆమె అస్వస్థతకు గురికాగా ఓ ప్రై వేటు ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స ఫలించక సరోజమ్మ మృతి చెందారు. ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నటుడు దర్శన హీరోగా నటించిన 'కిట్టీ' చిత్రంలో విలన్ పాత్రలోనూ పేరొందారు. పలు కన్నడ సినిమాలలో ఆమె నటించారు. మారిముత్తు సరోజమ్మ మృతి పట్ల శాండల్వుడ్ తారలు, దర్శక నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. కమలానగర్లోని ఆమె నివాసం వద్దకు వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







