రియాద్లో ప్రపంచ పెట్టుబడి సదస్సు..పాల్గొన్న ఒమన్..!!
- December 02, 2024
రియాద్: సౌదీ అరేబియా (KSA) రాజ్యంలోని రియాద్లో జరిగిన 28వ వార్షిక ప్రపంచ పెట్టుబడి సదస్సు (WIC)లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది.ఈ ఈవెంట్ పెట్టుబడుల రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తున్నారు. మెరుగైన మార్కెట్లను అందుకోవడానికి, ఆశాజనకమైన పెట్టుబడి రంగాల నుండి లబ్ది పొందే సరికొత్త సాధనాలు, పద్ధతులను పరిచయం చేయడానికి ఒక అవకాశంగా మార్చుకొనున్నారు. పెట్టుబడి అవకాశాలను విస్తరించడం ద్వారా డిజిటల్ పరివర్తన, స్థిరమైన వృద్ధి ప్రాముఖ్యతను సదస్సు హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







