రియాద్లో ప్రపంచ పెట్టుబడి సదస్సు..పాల్గొన్న ఒమన్..!!
- December 02, 2024రియాద్: సౌదీ అరేబియా (KSA) రాజ్యంలోని రియాద్లో జరిగిన 28వ వార్షిక ప్రపంచ పెట్టుబడి సదస్సు (WIC)లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది.ఈ ఈవెంట్ పెట్టుబడుల రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తున్నారు. మెరుగైన మార్కెట్లను అందుకోవడానికి, ఆశాజనకమైన పెట్టుబడి రంగాల నుండి లబ్ది పొందే సరికొత్త సాధనాలు, పద్ధతులను పరిచయం చేయడానికి ఒక అవకాశంగా మార్చుకొనున్నారు. పెట్టుబడి అవకాశాలను విస్తరించడం ద్వారా డిజిటల్ పరివర్తన, స్థిరమైన వృద్ధి ప్రాముఖ్యతను సదస్సు హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం