రియాద్లో ప్రపంచ పెట్టుబడి సదస్సు..పాల్గొన్న ఒమన్..!!
- December 02, 2024
రియాద్: సౌదీ అరేబియా (KSA) రాజ్యంలోని రియాద్లో జరిగిన 28వ వార్షిక ప్రపంచ పెట్టుబడి సదస్సు (WIC)లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది.ఈ ఈవెంట్ పెట్టుబడుల రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తున్నారు. మెరుగైన మార్కెట్లను అందుకోవడానికి, ఆశాజనకమైన పెట్టుబడి రంగాల నుండి లబ్ది పొందే సరికొత్త సాధనాలు, పద్ధతులను పరిచయం చేయడానికి ఒక అవకాశంగా మార్చుకొనున్నారు. పెట్టుబడి అవకాశాలను విస్తరించడం ద్వారా డిజిటల్ పరివర్తన, స్థిరమైన వృద్ధి ప్రాముఖ్యతను సదస్సు హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







