దెయిరాలో కొత్తగా 7-అంతస్తుల పార్కింగ్ టెర్మినల్..!!
- December 11, 2024
యూఏఈ: దుబాయ్లోని అల్ సబ్ఖా ప్రాంతంలో 350 పార్కింగ్ స్లాట్లతో కూడిన ఏడు అంతస్తుల స్మార్ట్ పార్కింగ్ సదుపాయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు పబ్లిక్ పార్కింగ్ ఆపరేటర్ పార్కిన్ కంపెనీ ప్రకటించింది. రద్దీగా ఉండే దీరా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో కొత్త మల్టీ లెవెల్ కార్ పార్క్ అభివృద్ధికి దుబాయ్ ఎండోమెంట్స్ అండ్ మైనర్స్ ట్రస్ట్ ఫౌండేషన్ (అవుకాఫ్ దుబాయ్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ పార్కింగ్ సదుపాయం సుమారు 175,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, మరో 9,600 చదరపు అడుగుల గ్రౌండ్ ఫ్లోర్లో రిటైల్ స్టోర్లకు కేటాయించినట్టు వెల్లడించింది.ప్లానింగ్ ఆమోదానికి లోబడి, నిర్మాణం 2025 రెండవ అర్ధభాగంలో ప్రారంభమవుతుంది.దీని నిర్మాణ సమయం సుమారు రెండు సంవత్సరాలు ఉంటుందని పార్కిన్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







