ఢిల్లీలో 4.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 16, 2024
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలకు పడిపోయాయి.సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు ఢిల్లీలోని వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు గాలి నాణ్యతలు కూడా తగ్గాయి.ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 351 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) పేర్కొంది.ఎక్యూఐ వెరీ పూర్ కేటగిరీలో వర్గీకరించినట్లు సిపిసిబి తెలిపింది. ఆదివారం రోజు ఎక్యూఐ 294 స్థాయి వద్ద నమోదయ్యాయి.మరలా తెల్లారేసరికి గాలి నాణ్యతలు క్షీణించాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు