21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
- December 19, 2024
హైదరాబాద్: డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రాండ్ గా క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి.ఇందు కోసం అందరూ సహకరించాలని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కోరారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ఇక్కడ రాష్ట్ర స్థాయి కమిటీ, జీహెచ్ఎంసీ అధికా రులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. బిషప్స్, ఫాదర్స్ ను క్రిస్మస్ విందు వేడుకకు మర్యాదపూర్వకంగా తీసుకొని రావాలని కోరారు. పోలీస్ బందోబస్తు పగడ్బందీగా ఉండాలని, వాహనాల పార్కింగ్ కోసం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







