తెలంగాణ: రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’

- December 21, 2024 , by Maagulf
తెలంగాణ: రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’

హైదరాబాద్: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు.ఈ తేనీటి విందుకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరినీ రాష్ట్రపతి ముర్ము ఆప్యాయంగా పలకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com