రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిసిన హరియాణా గవర్నర్ దత్తత్రేయ
- December 21, 2024
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ ఈ రోజు సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
దత్తాత్రేయ రాష్ట్రపతికి శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధభూమిలో తన విశ్వరూపాన్ని ధరించి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న విరాట్ మూర్తిరూపాన్ని వారికి బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్ర లో అంతర్జాతీయ గీతా మహోత్సవం నిర్వహించినట్లు దత్తాత్రేయ రాష్ట్రపతి దృష్టికి తేవడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









