రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిసిన హరియాణా గవర్నర్ దత్తత్రేయ
- December 21, 2024
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ ఈ రోజు సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
దత్తాత్రేయ రాష్ట్రపతికి శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధభూమిలో తన విశ్వరూపాన్ని ధరించి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న విరాట్ మూర్తిరూపాన్ని వారికి బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్ర లో అంతర్జాతీయ గీతా మహోత్సవం నిర్వహించినట్లు దత్తాత్రేయ రాష్ట్రపతి దృష్టికి తేవడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







